ఆహ్వానము
ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో
లోక క్షేమం కోసం ( ప్రతి ఒక్కరి సంకల్పం నెరవేరాలని ) 108 సార్లు హనుమాన్ చాలీసా...
ఈ మహోత్తరమైన కార్యక్రమం మన అందరిదీ. ఇప్పటివరకు జరిగిన ఈ కార్యక్రమములో 108 భక్తుల తప్పకుండా రావాలని ప్రయత్నం చేయగా 108 మందికి తక్కువ కాకుండా 300 మంది వరకు భక్తులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమములో 216 మంది భక్తులు తప్పక పాల్గొనగలరని మనవి.
ఈ కార్యక్రమములో పాటు గోటి తలంబ్రాలు వొలవడం ప్రారంభం అవుతుంది.
ఈ కార్యక్రమమం స్వరూపం :
- ప్రార్థన
- గణేష్ పాట
- 108 సార్లు శ్రీరామ నామ స్మరణ
- 108 సార్లు హనుమాన్ హాలీసా
- హారతి
- శాంతిమంత్రముతో ముగింపు

Comments
Post a Comment